జొన్నలగడ్డి కోసిన తరువాత దానికి మళ్ళీ నీళ్ళు పెడితే అది ఏమవుతుందో తెలుసా - MDG Telugu Podcast

MDG podcast channel

Thursday, March 31, 2022

జొన్నలగడ్డి కోసిన తరువాత దానికి మళ్ళీ నీళ్ళు పెడితే అది ఏమవుతుందో తెలుసా

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు మన ఎంపిటిసి podcast బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దేని గురించి తెలుసా తెలుసా ఏదైనా ఒక పంట కి కోసిన తర్వాత మళ్ళీ దానికి నీళ్ళు పెడితే ఏమవుతుందో తెలుసా ముఖ్యంగా పశుగ్రాసం దాంట్లో జొన్న అనేది చాలా ముఖ్యమైనది.

 మనం జొన్న పంట నీ ఎప్పుడైతే కోత కోసమో రోజులకి మనం మళ్లీ దానికి నీళ్ళు పెడితే అది మళ్ళీ మొలకెత్తి మళ్లీ పెద్దగా అవుతుందా అనేది ప్రతి ఒక్కరి సందేహం అయితే ఆ సందేహాన్ని ఇప్పుడు మనం మీకు పూర్తిగా వివరాలు చూడండి.

 పశుగ్రాసంగా ఉపయోగపడే జొన్నలగడ్డ మనకి చాలా అవసరం ఎందుకో తెలుసా?
 మనం ఇప్పటి దాకా దేని గురించి చర్చిస్తూ ఉన్నాము అని మీకు తెలిసిందా అదే అండి జొన్నలగడ్డ మనకి పశుగ్రాసంగా బాగా ఉపయోగపడుతుంది అందుకే దానిని ఇప్పుడు కూడా రైతులు వేస్తూనే ఉంటారు ఇది వర్షం తక్కువ పండే పంట.

 ఇది పశువుల కి తినడానికి బాగా ఉపయోగపడుతుంది పశువులు అయితే దీనిని చాలా ఇష్టంగా తింటాయి అందుకే మనం కూడా దీనిని ఇప్పుడు కూడా పెడుతూ ఉండాలి ఇప్పుడు విషయం అది కాదు ఇది కోసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెడితే ఇది వస్తుందా చిగురు వస్తుందా అనేది విషయం.

 జొన్నలగడ్డ కి కోసిన తర్వాత నీళ్ళు పెడితే వస్తుందా రాదా
 ఫ్రెండ్స్ జొన్నలగడ్డ కి నీళ్ళు పెడితే అది తప్పకుండా వస్తుంది కానీ చిగురు ఉండాలి అక్కడ చిగురు వస్తేనే అది పెరిగేది తిరిగితే మనకి ఇంకేముంది పశుగ్రాసంగా చాలా మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసినా ఇది బాగా పెరుగుతుంది.

 పైన చిత్రంలో చూశారు కదా ఎంత అద్భుతంగా పెరుగుతుందో మనం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు నీళ్లు అందిస్తూ ఉంటాయి ఇది బాగా పెరుగుతుంది మనకి రెండవసారి కూడా ఈ జనాల గడ్డ పోసుకోవడానికి బాగా వస్తుంది.

No comments:

Post a Comment