ఈ జొన్న పంట కి చాలా గిరాకీ ఉంది మరియు ఇది చాలా డిమాండ్ లో ఉన్న పంట మరియు దీనికి మార్కెట్లో ఎక్కువగా ధర పలుకుతుంది.
మిగతా పంటలతో పోలిస్తే ఇది చాలా రెట్లు మంచిది ఎందుకంటే దీనికి ఒక పక్షుల బెడద తప్ప మరి ఎలాంటివి రోగాలు అయితే రావడానికి అవకాశం లేదు అందుకే రైతులు ఈ వేరుశనగ పంట పూర్తి అయిన తర్వాత ఈ జొన్నలను విత్తడం జరుగుతుంది.
పైన చిత్రంలో చూస్తున్నట్టు జొన్న విత్తనాలు అందులో లేనేలేవు ఎందుకంటే ఇప్పుడు పక్షులు వాటి నుండి భారీగా ఆహారాన్ని ఉన్నాయి కాబట్టి పక్షులన్నీ దాని తినేశాయి ఇప్పుడు పైన ఉన్న కంకి మాత్రమే మిగిలి ఉంది.
ఈ జొన్నల గడ్డిని ఎక్కువగా పశువులు తినడానికి ఉపయోగం ఇష్టపడతాయి. ఈ జొన్న గడ్డిని ఎండించి బాగా పశువులకు దాణాగా వేస్తారు మరియు పచ్చి గడ్డిని కూడా ఉపయోగిస్తారు కానీ ఎండుగడ్డి ఎంత రుచి ఈ పచ్చ గడ్డికి ఉండదని రైతుల నమ్మకం.
No comments:
Post a Comment